2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం 149 డివిజన్లలో 46.6 శాతం పోలింగ్ జరిగింది. 2016 బల్దియా ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదు కాగా, 2016 ఎన్నికలతో పోలిస్తే అధికంగా 1.31...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా? లేదా గతంలో మాదిరిగానే తరుగుతుందా? అనే విషయం ఓట్ల నమోదు అనంతరమే తెలియనుంది. గతంలో అత్యంత తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ఓ వైపు గ్రామాల్లో ఓటింగ్...
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉదయాన్నే ప్రముఖులు ఆయా పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్లో కుటుంబ సభ్యులతో వచ్చి మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచిగూడలో కేంద్ర...