దర్జాగా రేషన్ బియ్యం దందా : కోట్లల్లో కొనసాగుతున్న వ్యాపారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అక్కడి నుంచి బియ్యం వ్యాపారులకు చేరుతున్నాయి....