కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కోమాలో ఉన్న రోగిని ఎలుకలు కరిచిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం నిన్న ఉదయం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్...
ఈ నెల 4 వ తేదీన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నెల 9 న...
కామారెడ్డి జిల్లా ఆస్పత్రి ఐసీయూలో కోమాలో ఉన్న రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ఉదయం రాష్ట్ర వైద్య విధానం పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్ విచారణ జరిపిన గంటల వ్యవధిలోనే...
కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. గతంలో ఎలుకలు రోగులను కరిచిన ఘటనలతో అధికారులు అప్రమత్తమై ఎలుకలు వచ్చే రంద్రాలు మూసివేసి ఎలుకలు పట్టడానికి ప్యాడ్స్ ఏర్పాటు చేశారు. అయినా ఎలుకల...
నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే గ్రామగ్రామాన ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయడం జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని కామారెడ్డి టౌన్, ఇసాయిపేట్, చుక్కాపూర్, జనగామ, దోమకొండ, పెద్దమల్లారెడ్డి,...
గత కొద్దిరోజులుగా కామారెడ్డి జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్ కోసం ముఠాలు సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానాస్పదంగా ఎవరు కనపడినా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు....
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దళిత వర్గాలపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం రామారెడ్డి మండలం ఇసన్నపల్లి...
15 వ ఆర్థిక సంఘం 2024-25 బడ్జెట్ ప్రణాళిక జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ దఫెదార్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి...
కామారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి కామారెడ్డి జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళను, ఆమెతో ఉన్న వ్యక్తిని వివస్త్రను చేసి ప్రైవేటు పార్టులపై...
పలు జిల్లాల్లో బైకులు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా బైకు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 లక్షల విలువ చేసే 29 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి పట్టణ...