త్రికూటాద్రి లో మార్మోగుతున్న”ఓం నమః శివాయ”మంత్రం
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళుకు త్రికుటాతాద్రి ముస్తాబవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగడుగునా ఆధ్యాత్మికత కనిపించేలా కోటప్పకొండకు వచ్చిన...