గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరుణాళ్లలో 90 నుంచి 100 అడుగుల ప్రభ లు నిర్మించడం ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఎంతో కాలం నుంచి కొనసాగిస్తున్న గ్రామాలు లెక్కకు మించే ఉంటాయి. అలాంటి వాటిల్లో...
మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే బిచ్కుంద మండల కేంద్రంలో గల కాశీ విశ్వనాధ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మఠాధిపతి సోమయప స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో...
పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలంలో భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి...
శివనామస్మరణలతో కడప జిల్లాలోని శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. పోలతల, లంకమల్ల, నిత్యపూజయ్య, బైరవ, గుండాల కోన క్షేత్రాలు భక్త జనంతో పోటెత్తాయి. ఈ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. నేటి తెల్లవారుజాము నుంచే...
(సత్యం న్యూస్ ప్రత్యేకం) శివుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన తర్వాత శాంతించి పన్నెండేళ్ల బాలుడిగా మారి బ్రహ్మచర్య దీక్షతో కైలాసంలో సమాధి నిష్టలో దక్షిణామూర్తిగా ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తదితర దేవతలు దక్షిణామూర్తి...