వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాస శోభ పరిఢవిల్లుతున్నది. శ్రావణమాసం ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆదివారం...