37.2 C
Hyderabad
April 26, 2024 19: 07 PM

Tag : Vemulawada Temple

Slider ఆధ్యాత్మికం

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

Satyam NEWS
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాస శోభ పరిఢవిల్లుతున్నది. శ్రావణమాసం ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆదివారం...
Slider కరీంనగర్

కోదండ రామాల‌యం పునః నిర్మాణానికి మంత్రి అల్లోల‌ భూమి పూజ

Satyam NEWS
వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గంలోని కోన‌రావు పేట మండ‌లం నాగ‌రాంలో రూ. 36 ల‌క్ష‌ల వ్య‌యంతో పునఃనిర్మించ‌నున్న కోదండ రామాల‌య విగ్ర‌హా ప్ర‌తిష్ట‌, ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి...
Slider కరీంనగర్

వేములవాడ రాజన్నను మోసం చేసిన కేసీఆర్

Satyam NEWS
వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రతీ ఏటా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా...
Slider కరీంనగర్

వేములవాడ రాజన్న ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

Satyam NEWS
శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వరీ...
Slider ఆధ్యాత్మికం

నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానం ఉన్న నాంపల్లి గుట్ట పై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ రోజు నృసింహ జయంతి...
Slider కరీంనగర్

కరోనా పీడితులకు ఆహారం అందిస్తున్న మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS
కరోనా పాజిటీవ్ వచ్చిన వారికి ఎనలేని సేవ చేస్తున్నది మై వేములవాడ వాట్సాప్ గ్రూపు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు శనివారం నాడు మూడవ రోజు వరుసగా అల్పాహారం,...
Slider కరీంనగర్

కరోనా రోగుల సేవల మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS
ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా పాజిటివ్ పేషేంట్లకు, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందికి మై వేములవాడ వాట్సాప్ గ్రూపు సేవలు అందిస్తున్నది. ఈ సేవలలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్నారు. సిరిసిల్ల జిల్లా...
Slider కరీంనగర్

అభాగ్యులకు ఆహా హెల్పింగ్ హాండ్స్ చేయూత

Satyam NEWS
లాక్ డౌన్ కారణంగా ఆహారం లేక అలమటిస్తున్న అభాగ్యులకు విజయలక్ష్మి డెవలపర్స్ సహకారంతో ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతున్నది. నాల్గవ రోజు అయిన బుధవారంనాడు సిరిసిల్ల జిల్లా వేములవాడ...
Slider కరీంనగర్

కరోనాతో రాజన్న దేవాలయ ఉద్యోగి మృతి

Satyam NEWS
సిరిసిల్లా జిల్లా వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బొడుసు రాజేందర్ (46) కరోనా కారణంగా మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన కు కరోనా...
Slider కరీంనగర్

వేములవాడ దేవాలయం వద్ద పేదలకు అన్నదానం

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం ఎదుట అంబేద్కర్ విగ్రహం వద్ద  అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేశారు....