మల్లెల తీర్థంలో యువకుడి గల్లంతు
నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటక ప్రాంతమైన మల్లెల తీర్థం జలపాతాల్లో ఒక యువకుడు గల్లంతయ్యారు. హైదరాబాదులోని లింగంపల్లి ప్రాంతానికి చెందిన ఐదుగురు స్నేహితులు నల్లమల్ల అటవీ ప్రాంతం శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రకృతి అందాలను తిలకించేందుకు...