38.2 C
Hyderabad
April 29, 2024 20: 13 PM
Slider మహబూబ్ నగర్

మల్లెల తీర్థంలో యువకుడి గల్లంతు

#mallela teerdham

నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటక ప్రాంతమైన మల్లెల తీర్థం జలపాతాల్లో ఒక యువకుడు గల్లంతయ్యారు. హైదరాబాదులోని లింగంపల్లి ప్రాంతానికి చెందిన ఐదుగురు స్నేహితులు నల్లమల్ల అటవీ ప్రాంతం శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రకృతి అందాలను  తిలకించేందుకు రాగా తిరుగు ప్రయాణంలో అమ్రాబాద్ మండలం మల్లెల తీర్థం జలపాతాలను చేరుకున్నారు. అందులో ఒకరు ఆరిఫ్ 22 కాలుజారి జలపాతాల్లో పడిపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు ఎంత ప్రయత్నించినా కాపడలేకపోయారు. వారిలో ఎవరికి ఈత రాకపోవడంతో నీటిలో దిగటానికి ఎవరు సాహసించలేదు. స్నేహితుడి మృతితో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Related posts

కరోనా హెల్ప్: ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మాస్కుల వితరణ

Satyam NEWS

ఓత్:ఇరాక్ కొత్త ప్రధాని గా టావ్‌ఫిక్‌ అల్లావి

Satyam NEWS

పట్టణాల రూపురేఖలు మార్చేందుకే ఈ ప్రయత్నం

Satyam NEWS

Leave a Comment