ఈటలకు పోటీగా హుజూరాబాద్ లో ఇక ‘కెప్టెన్’ నాయకత్వం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గ సమన్వయ కర్తగా రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ను నియమించారు. ఈటల రాజేందర్ వైపు టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లకుండా చూసేందుకు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు....