25.7 C
Hyderabad
May 20, 2024 07: 58 AM

Tag : MLC Elections

Slider నల్గొండ

షబ్బీర్ అలిని గెలిపించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పిలుపు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో  తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం షేక్ షబ్బీర్ అలీని గెలిపించాలని ప్రచారంలో భాగంగా బుధవారం MDR స్కూల్ చైర్మన్  దామోదర్ రెడ్డిని కలిసి తమకు మద్దతు...
Slider వరంగల్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా దూడపాక సంజీవ నామినేషన్ దాఖలు

Satyam NEWS
ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్ ధూడపాక సంజీవ ఈ రోజు నల్గొండలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ పట్ట భద్రుల  అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దూడ పాక సంజీవ...
Slider నల్గొండ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికే పట్టభద్రులు పట్టం కడతారు

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వ పాలనకు విరక్తి చెందిన నియోజకవర్గ పట్టభద్రులు భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని,రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ ఎన్నిక   హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్  రవికాంతి ప్రదీప్ కుమార్  అన్నారు. సూర్యాపేట...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాములు నాయ‌క్ గెలుపు ఖాయం

Satyam NEWS
ఎన్నిక‌లు ఉంటేనే న‌ల్గొండ జిల్లా కేసీఆర్‌కు గుర్తుకు వ‌స్తుంద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి రాములు నాయ‌క్ ఘ‌న విజ‌యంతో గెలుస్తార‌ని ధీమా వ్య‌క్తం...
Slider ముఖ్యంశాలు

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థిని గెలిపించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థి  రాములు నాయక్ MLC ఎన్నికల ప్రచారాన్ని ఎంపి, పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్...
Slider ముఖ్యంశాలు

ఓరుగల్లు ఆడబిడ్డను ఆశీర్వదించి గెలిపించండి

Satyam NEWS
ఓరుగల్లు ఆడబిడ్డనైన తనను ఆశీర్వదించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో పలు విద్యాసంస్థల్లో ,ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాల్లో  యువతెలంగాణ వర్కింగ్...
Slider వరంగల్

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కన్నీటి నివాళి…

Satyam NEWS
ఎంఎల్ సి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వెళ్తున్న సమయంలో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుసుమ రాజుకు నేడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కన్నీటి...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సభకు వెళ్లి వస్తూ ఒకరు మృతి

Satyam NEWS
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్వహించిన ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు వెళ్లి తిరిగి వస్తూ ఒకరు మరణించారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల...
Slider నల్గొండ

ప్రొఫెసర్ కోదండరామ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జన సమితి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి...
Slider మహబూబ్ నగర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీసీ లకు కేటాయించాలి

Satyam NEWS
ఫిబ్రవరి 2021లో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ  స్థానానికి విద్యావంతులైన టువంటి బీసీ యువతకు బిసి యువతకు పోటీ చేసే అవకాశం అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుంటి...