తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు టీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు పిడమర్తి చంద్రయ్య ధన్యవాదములు తెలిపారు. అదే విధంగా నల్లగొండ,...
ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్ ఎల్ సి స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించడం ఆషామాషీగా జరిగింది కాదు. అభ్యర్ధుల ఎంపిక నుంచి పోలింగ్ వరకూ ఆ పార్టీ తీసుకున్న జాగ్రత్తలు విజేతగా నిలబెట్టాయి....
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్వహించిన ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు వెళ్లి తిరిగి వస్తూ ఒకరు మరణించారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల...