36.2 C
Hyderabad
May 8, 2024 19: 06 PM

Tag : MLC Elections

Slider తెలంగాణ

ఇక అంద‌రి దృష్టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వైపు

Sub Editor
గ్రేటర్‌ పోరు ముగియడంతో రాష్ట్రంలో పార్టీలన్నీఇక రానున్నఎన్నికలపై దృష్టి సారించనున్నాయి. అవన్నీపార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకం కానున్నాయ‌నే చెప్పుకోవ‌చ్చు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలతో పాటు వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలకు కూడా ఎన్నిక‌లు...
Slider వరంగల్

ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలి

Satyam NEWS
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు....
Slider ప్రత్యేకం ముఖ్యంశాలు

సీఎం కేసీఆర్ భేటీ!!!

Sub Editor
తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత, సీఎం కేసీఆర్ అధ్యకతన తెలంగాణ మంత్రి మండలి శుక్రవారం కీలక భేటీ నిర్వహించనుంది. ఈ భేటీలో మంత్రి మండలితో సహా పలువురు కీలక అధికార, అనధికార (ఇంటెలిజెన్స్) గణం...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం

Satyam NEWS
నిజామాబాద్‌ స్థానిక సంస్థల స్థానానికి ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత నేడు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసమండలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి...
Slider నల్గొండ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయసారథి రెడ్డిని గెలిపించాలి

Satyam NEWS
వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సిపిఎం, సిపిఐ వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి జయసారథి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు నెమ్మది వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు....
Slider నల్గొండ

ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులందరూ ఓట్లు నమోదు చేసుకోవాలి

Satyam NEWS
పట్టభద్రుల ఓటరు నమోదు పై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. శుక్రవారం పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి అధ్యక్షతన ఈ...
Slider నల్గొండ

ఓటును నమోదు చేసుకున్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS
హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు తన ఓటును నమోదు చేసుకున్నారు. త్వరలో నిర్వహించే వరంగల్, ఖమ్మం, నల్లగొండ కు జరిగే MLC ఎన్నికలలో భాగంగా సూర్యాపేట...
Slider వరంగల్

ములుగు మండలంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం

Satyam NEWS
ములుగు జిల్లాలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీసుధీర్, జెడ్పీటీసీ సకినల భవాని తమ ఓటు నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్ మాట్లాడుతూ...
Slider వరంగల్

పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభం

Satyam NEWS
ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల పట్టభద్రుల ఎలక్షన్ మండల కన్వీనర్ వినయ్ కుమార్, జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ...
Slider నల్గొండ

పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలి

Satyam NEWS
2017వ సంవత్సరం నవంబర్ కంటే ముందు డిగ్రీ ఉత్తీర్ణులైన  ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పాలకీడు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ దొండపాటి అప్పిరెడ్డి కోరారు. హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల...