ఇక అందరి దృష్టి ఎమ్మెల్సీ ఎన్నికల వైపు
గ్రేటర్ పోరు ముగియడంతో రాష్ట్రంలో పార్టీలన్నీఇక రానున్నఎన్నికలపై దృష్టి సారించనున్నాయి. అవన్నీపార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకం కానున్నాయనే చెప్పుకోవచ్చు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు కూడా ఎన్నికలు...