38.2 C
Hyderabad
May 5, 2024 21: 11 PM
Slider నల్గొండ

ప్రొఫెసర్ కోదండరామ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

#Kodandaram

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జన సమితి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న MLC ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ని గెలిపించాలని, మొదటి ఓటే ధ్యేయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు.

హుజూర్ నగర్ పట్టణ తెలంగాణ జన సమితి కన్వీనర్ గా తూడిమళ్ళ మోహన్ రావు,కో-కన్వినర్ గా సోము శ్రీనివాసరెడ్డిని, నియమించారు.మేళ్ళచెరువు మండల పార్టీ బాధ్యతలను సోము శ్రీనివాస రెడ్డి అప్పగించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కార్యదర్శి భిక్షం, నగేష్, కొండలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎక్కువ జీతం తీసుకునేది బెంగళూరు ఐటి నిపుణులే

Satyam NEWS

ఉప్పల్ మునిసిపల్ మైదానంలో ఘనంగా దసరా ఉత్సవాలు

Satyam NEWS

రాయలసీమ లవ్ స్టోరీ ట్రయిలర్ విడుదల

Satyam NEWS

Leave a Comment