2019 ఎన్నికల్లో టీడీపీ నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి గెలిచి అధికార వైకాపా లోకి ఫిరాయించిన వాసుపల్లి గణేష్ కు ఇప్పుడు తత్వం బోధపడినట్లు ఉంది. వైకాపా లో చేరిన కొంత కాలం...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన తండ్రిపై ఏమాత్రం గౌరవం ఉన్నా అప్పటిలో పార్టీ మారిన తన తండ్రిని అవమానించిన రాజమండ్రి ఎంపీ భరత్ ను తక్షణమే పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని నరసాపురం ఎంపీ,...
సస్పెండ్ అయిన అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసీపీ సీనియర్ ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి ఆ ప్రభుత్వం లో అక్కడంతా ఏకఛత్రాధిపత్యమే.. వాళ్లకి భజనపరులే కావాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం...
నాకు ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత వై ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు అంటే విలువలు ఉంటాయని భావించి మోసపోయానని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న అధికార వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలు గెలిచిన వైసీపీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి చావుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది....
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ తన ఎమ్మెల్యేలపై నిఘా పెంచింది. ఈ ఎన్నికలలో ప్రతి ఎమ్మెల్యే ఓటు కూడా కీలకమైనదే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలను...
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి...
వై నాట్ 175 అంటూ నిన్నమొన్నటి వరకూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన అధికార వైసీపీలో ఒక్క సారిగా భవిష్యత్తుపై భయం నెలకొన్నది. మూడు పట్టభద్రుల సీట్లను టిడిపి గెలవడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది....
వైనాట్ 175 అని పదేపదే రంకెలేస్తున్న అధికార వైసిపి పార్టీ ఉత్తరాంధ్ర,తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిని పూర్తిగా సమీక్షించుకోలేక చతికిల పడిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు....