జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పటమటలంక పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పవన్...
ఒకప్పుడు ఉత్తరాంధ్ర లోని మూడు జిల్లాల్లో కంచుకోట గా ఉన్న టీడీపీ కి అనంతరం జరిగిన పరిణామాలలో ఆ పార్టీ అథోగతి పాలైంది. పడీ పడి లేస్తూ వస్తున్న టీడీపీ కి…ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్...
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని మెజార్టీ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంటందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా...
విజయనగరం జిల్లాలో జరగనున్న ఒక మున్సిపల్ కార్పొరేషను, మూడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు భద్రతా విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీసు పరేడ్ గ్రౌండులో జిల్లా ఎస్పీ రాజకుమారీ...
ఏపీ వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం...
విజయనగరం జిల్లాలో ఈ నెల 10న జరగనున్న ఒక మున్సిపల్ కార్పొరేషను, మూడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసామని ఎస్పీ రాజకుమారీ తెలిపారు. మొత్తం...
మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగిసినా రోడ్లపై తిరుగుతూనే ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై బిజెపి నాయకుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిన్నటి...
ఏపిలోని 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో...
మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్. ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. ఓటర్లు బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు....
ఏలూరు నగరంలో అభివృద్ధి లక్ష్యంగా మూడు వందల కోట్ల రూపాయలతో డ్రైన్ లు రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. పశ్చిమ...