24.7 C
Hyderabad
May 19, 2024 23: 39 PM

Tag : Municipal Elections

Slider కృష్ణ

ఓటు హక్కు వినియోగించుకున్న జనసేనాని

Satyam NEWS
జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విజయవాడ పటమటలంక పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్  స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పవన్...
Slider విజయనగరం

ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే అటు కేంద్ర మాజీమంత్రి

Satyam NEWS
ఒకప్పుడు ఉత్తరాంధ్ర లోని మూడు జిల్లాల్లో కంచుకోట గా ఉన్న టీడీపీ కి అనంతరం జరిగిన పరిణామాలలో ఆ పార్టీ అథోగతి పాలైంది. పడీ పడి లేస్తూ వస్తున్న టీడీపీ కి…ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్...
Slider ముఖ్యంశాలు

పన్నులతో పట్టణ, నగర ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని మెజార్టీ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంటందని  టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి  నారా లోకేశ్  ధీమా వ్యక్తం చేశారు.  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా...
Slider విజయనగరం

2వేల 500 మంది సిబ్బంది తో ఎన్నికల బందోబస్తు

Satyam NEWS
విజయనగరం జిల్లాలో  జరగనున్న ఒక మున్సిపల్ కార్పొరేషను, మూడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు భద్రతా విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీసు పరేడ్ గ్రౌండులో జిల్లా ఎస్పీ రాజకుమారీ...
Slider కృష్ణ

విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్ కల్యాణ్

Satyam NEWS
ఏపీ వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం...
Slider విజయనగరం

81 అతి సమస్యాత్మక పోలీంగ్ స్టేషన్ లలో పోలింగ్.. బీ అలెర్ట్

Satyam NEWS
విజయనగరం జిల్లాలో ఈ నెల 10న జరగనున్న ఒక మున్సిపల్ కార్పొరేషను, మూడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసామని ఎస్పీ రాజకుమారీ తెలిపారు. మొత్తం...
Slider కడప

ప్రచారం ముగిసినా రోడ్లపైనే ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే

Satyam NEWS
మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగిసినా రోడ్లపై తిరుగుతూనే ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై బిజెపి నాయకుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిన్నటి...
Slider ముఖ్యంశాలు

ఏపిలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Satyam NEWS
ఏపిలోని 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో...
Slider ప్రత్యేకం

మునిసిపల్ ఎన్నికలలో ఓటు వేయడం మన బాధ్యత

Satyam NEWS
మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్. ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. ఓటర్లు బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు....
Slider పశ్చిమగోదావరి

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి బ్రహ్మరథం పట్టిన ఏలూరు ప్రజలు

Satyam NEWS
ఏలూరు నగరంలో అభివృద్ధి లక్ష్యంగా మూడు వందల కోట్ల రూపాయలతో డ్రైన్ లు రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. పశ్చిమ...