27.7 C
Hyderabad
April 26, 2024 05: 51 AM

Tag : Local body elections

Slider వరంగల్

ఎక్కువ సంతానం ఉండొద్దన్న నిబంధన తొలగించండి

Bhavani
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉండొద్దు అన్న నిబంధనను తొలగించాలని కోరుతూ గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్(జీసిసి) మాజీ చైర్మన్ గాంధీ నాయక్ నేడు రాష్ట్ర...
Slider విజయనగరం

పోలింగ్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ ప‌రిశీలించిన విజయనగరం ఎస్పీ దీపిక

Satyam NEWS
ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి  ఒకట‌వ డివిజ‌న్ అయ్య‌ప్ప‌న‌గ‌ర్ లో కార్పొరేట‌ర్  ముచ్చు నాగ‌ల‌క్ష్మీ మృతి చెందిన సంగ‌తి  తెలిసిందే. అందుకు సంబందించి ఉప ఎన్నిక ..సీఈసీ ఆదేశాల‌తో జిల్లా క‌లెక్ట‌ర్...
Slider ప్రత్యేకం

A big question: ఆ 23 మంది గెలిస్తే ఎలా?

Satyam NEWS
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల లెక్కింపు సజావుగా సాగుతున్నది. ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే అందరిని వేధిస్తున్న సమస్య ఒక్కటే. ఆ ఇరవై మూడు మంది గెలిస్తే ఎలా అనేది ఆ ప్రశ్న. రాష్ట్రంలోని 23చోట్ల...
Slider విజయనగరం

పరిషత్ ఎన్నికల కౌంటింగ్: 2000మందితో పోలీసు బందోబస్తు

Satyam NEWS
హైకోర్టు తీర్పు తో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నికల కౌంటింగ్ కు సర్వత్రా సిద్ధమైంది. ఈ నెల 19న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రిరంభం కానుంది. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఎం...
Slider ప్రత్యేకం

జడ్పీ చైర్మన్‌ పదవులకు వైసీపీ జాబితా ఖరారు..?

Satyam NEWS
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు అభ్యర్థుల జాబితాను వైసీపీ ఖరారు చేసింది. జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లనూ కైవసం చేసుకుంటామని అధికార వైసీపీ...
Slider ముఖ్యంశాలు

సర్పంచ్‌లకు వై ఎస్ జగన్ ప్రభుత్వం ‘స్వాతంత్య్ర’ ఝలక్

Satyam NEWS
స్వాతంత్య్ర దినోత్సవం రోజు క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు, రిపబ్లిక్ దినోత్సవం రోజు అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఆనవాయితీ. జాతీయ స్థాయిలో ప్రధాని, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులు, జిల్లా స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన...
Slider ముఖ్యంశాలు

నీలం సాహ్నీపై సీరియస్ అయిన రాష్ట్ర హైకోర్టు

Satyam NEWS
ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలియకపోతే ఎలా? ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరిగా పని చేసిన నీలం సాహ్నీ ఆ తర్వాత...
Slider ప్రత్యేకం

MPTC & ZPTC ఎన్నికలను రద్దు చేసిన ఏపి హైకోర్టు

Satyam NEWS
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన MPTC & ZPTC ఎన్నికలను రాష్ట్ర హైకోర్ట్ రద్దు చేసింది. మళ్ళీ తాజా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్ట్ తీర్పు చెప్పింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు...
Slider గుంటూరు

ఓట్ల రిగ్గింగు దొంగలు ఒక చోట దొరికి పోయారు

Satyam NEWS
ఓట్ల రిగ్గింగు దొంగలు ఒక చోట దొరికి పోయారు ఏపిలో పరిషత్ ఎన్నికలు ఫార్సుగా మారాయి. ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులపై ఫిర్యాదులు వస్తున్నా పొలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండటంతో మరింత రెచ్చిపోతున్నారు....
Slider తూర్పుగోదావరి

పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన తూర్పగోదావరి ఎస్ పి

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ చురుకుగా సాగుతున్నది. కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ సమీ సందర్శించారు. అక్కడి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను...