28.2 C
Hyderabad
May 9, 2024 00: 32 AM

Tag : Dr.N.Rameshkumar IAS

Slider ప్రత్యేకం

స్థానిక ఎన్నికలను సంతృప్తిగా నిర్వహించాం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. గురువారం పదవి విరమణ చేయనున్న సందర్భంగా...
Slider ప్రత్యేకం

జగన్ సలహాదారు ఇప్పుడు ఇక ఎన్నికల కమిషనర్

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సలహాదారు పదవిలో ఉన్న నీలం సాహ్నీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ ఈ నెల...
Slider ప్రత్యేకం

తొలి సారి రీపోలింగ్ లేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ

Satyam NEWS
ఏపీలో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగిశాయి. అనంతరం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. రీపోలింగ్ లేకుండా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఎటువంటి ఘటనలు జరకుండా...
Slider ప్రత్యేకం

మునిసిపల్ ఎన్నికలలో ఓటు వేయడం మన బాధ్యత

Satyam NEWS
మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్. ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. ఓటర్లు బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు....
Slider విశాఖపట్నం

స్వేచ్ఛ‌గా, పార‌ద‌ర్శ‌కంగా మున్సిపల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తాం

Satyam NEWS
ఈ నెల 10న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు విశాఖ వెళ్లిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్….అన్ని జిల్లాల కలెక్టర్, ఎస్పీలతో పాటు ఉత్తరాంధ్ర లోని అదీ...
Slider ముఖ్యంశాలు

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిమ్మగడ్డ కితాబు

Satyam NEWS
గ్రామాలలో జరిగిన ఎన్నికలలో పోటీ పడి గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వస్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తెలిపారు. 13,097 స్ధానాలకు ఎన్నికలు జరగగా 16% మాత్రమే...
Slider విజయనగరం

చౌడవాడ ఘటన పునరావృతం కాకుండా చూడండి..

Satyam NEWS
ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల పోలింగ్ లో సిబ్బంది కనబర్చిన రీతిలోనే నాల్గో దశ చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా విధులు నిర్వహించాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ తెలిపారు. జిల్లా...
Slider విజయనగరం

విజ‌య‌నగ‌రం జిల్లా పోలీసుకు ఎల‌క్షన్ క‌మీష‌న‌ర్ కితాబు

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ముగిసింది. అదే రోజు అర్ద‌రాత్రి  12 వ‌ర‌కు ఓటింగ్ జ‌ర‌గ‌డం విశేషం. ద‌గ్గ‌రుండీ డీజీపీ అదేశాల మేర‌కు అన్ని జిల్లాల ఎస్పీలు ...
Slider ప్రత్యేకం

ఏపిలో ఎన్నికల జరగనున్న మున్సిపాలిటీలు ఇవే

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ విజయనగరం జిల్లా: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెలిమర్ల విశాఖపట్నం జిల్లా: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం,...
Slider ప్రత్యేకం

రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్ డోర్ డెలివరీ జరగనుంది. రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై...