ఇటీవలే అర్ధాంతరంగా విజయనగరం నగర పాలక సంస్థ ఐదవ డివిజన్ లో ఎన్నికలలో పోటీ చేయదలచుకున్నఅభ్యర్ది దుర్మరణం చెందారు.దీంతో 10 న జరగాల్సిన 50 డివిజన్ లలో 49 డివిజన్ లో మాత్రమే ఎన్నికలు...
పోలీసులు, కొంత మంది అధికారుల సహకారంతో మునిసిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ దొంగ ఓట్లు వేసుకున్నదాని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి లో జరిగిన 3...
కడప జిల్లాలోని కడప మునిసిపల్ కార్పొరేషన్ తో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, బద్వేలు, రాయచోటి లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కృషి చేసిన...
చిత్తూరు జిల్లా అధికార పార్టీలో ముఠా తగాదాలు…. కాదు …. కాదు వెన్ను పోట్లు తారాస్థాయికి చేరినట్లే కనిపిస్తున్నది. అధికార పార్టీలో అధికారం ఉన్న పెద్దలు నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజాను అణచివేస్తున్నారు....
ఏపీలో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగిశాయి. అనంతరం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మీడియాతో మాట్లాడారు. రీపోలింగ్ లేకుండా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఎటువంటి ఘటనలు జరకుండా...
విజయనగరం కాస్త పురపాలక సంఘం నుంచీ నగరపాలక సంస్థగా మారింది. తొలిసారిగా విజయనగరం నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల పోలింగ్ లో కేవలం 61 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. విశాఖ గ్రేటర్...
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. ఓ వైపు జిల్లా కలెక్టర్, ఎస్పీ లు పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ క్రమంలోనే విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు.. విజయనగరం...
అనంతపురం నగర పాలక, మునిసిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉండబోతోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. అనంతపురం కార్పొరేషన్ను వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన మునిసిపాలిటీల్లోనూ వైసీపీ...
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం పదిగంటలకు దాదాపు 20 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మున్సిపల్ ఎన్నికలు. నిఘానేత్రం నడుమ సాగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రతీ పోలింగ్...
ఏపీలోని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి జిల్లా అయిన విజయనగరంలో జిల్లా ఖాకీలు మరోసారి తమలో ఉన్న సేవా భావాన్ని పోలింగ్ సాక్షిగా వ్యక్త పరిచారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో చూసిన...