జూలై 12 న తెలంగాణకు ప్రధాని..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 12న రాష్ట్రానికి వచ్చే అవకాశముందని భాజపావర్గాలు తెలిపాయి. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని...