రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 44వ డివిజన్ భక్త రామదాస్ కళాక్షేత్రంలో కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ...
ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మనఊరు. మన బడి (మన బస్తీ –...
ఎప్పుడెప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కాలా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ నగరవాసుల ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. నగర రహదారుల మీద పరుగులు పెట్టేందుకు డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి. ఇవి త్వరలోనే...
ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడని మంత్రి పువ్వాడ కొనియాడారు. తెలుగు సంస్కృతికి,...
ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యనిచ్చి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య నందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పున్వాడ అజయ్ కుమార్ అన్నారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో రూ. 35 లక్షలతో నిర్మించిన...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశించారు. ఈ నెల 18వ తేదీ నుండి వంద రోజుల...
టీడీపీ హయాంలోనే ఖమ్మం అభివృద్ది జరిగిందని చంద్రబాబు చెప్పారని, తెలంగాణలో ఏడు మండలాలు తీసుకుని, సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నది చంద్రబాబేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో...
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని, తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర...
బడుగు, బలహీన వర్గాల వారి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ప్రశంసనీయమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్...
ఆకాశ మార్గాన ఖమ్మం నగర అందాలను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ఫోన్ లో క్లిక్ అనిపించారు. నగరం లో జరిగిన, జరుగుతున్న అభివృద్దిని సహచర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి...