ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది....
సెప్టెంబర్ 1 న జరగబోయే కెఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను...
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం...
ఆడ్డబిడ్డలకు వరాలు ఇచ్చే దేవుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని హైదరాబాద్ లోని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శనివారం హిమాయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో...
ఆంధ్రాలో అత్యంత నీచంగా కులాల పేరుతో తిట్టుకుంటారు. వయసులో పెద్ద వారైనా సరే చూడకుండా నోటికి వచ్చినట్లు వాడూ…. వీడూ అనడం కూడా అలవాటే. మొదట్లో ఈ అలవాటును జీర్ణించుకోవడానికి సమయం పట్టినా ఇప్పుడు...
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆడ్డబిడ్డ కోసం ఇస్తున్న పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వటం లేదని...
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రేపు నిర్వహిస్తున్న దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోర కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు Md...
దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా మహా సభ స్థలాన్ని నేడు ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు....
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 24 నుండి చేపట్టనున్న పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా నామకరణం చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ‘ప్రజా...