25.7 C
Hyderabad
May 20, 2024 08: 39 AM

Tag : Telangana CM KCR

Slider కరీంనగర్

హుజూరాబాద్ దళితబంధు కోసం రూ.2 వేల కోట్లు విడుదల

Satyam NEWS
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది....
Slider ప్రత్యేకం

కెఆర్ఎంబీ సమావేశానికి హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయం

Satyam NEWS
సెప్టెంబర్ 1 న జరగబోయే కెఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను...
Slider కరీంనగర్

హుజూరాబాద్ కు మరో రూ.500 కోట్లు విడుదల

Satyam NEWS
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం...
Slider హైదరాబాద్

సిఎం కేసీఆర్ ఆడబిడ్డలకు దేవుడిలాంటి వాడు

Satyam NEWS
ఆడ్డబిడ్డలకు వరాలు ఇచ్చే దేవుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని హైదరాబాద్ లోని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శనివారం హిమాయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో...
Slider సంపాదకీయం

ఆంధ్రా స్థాయికి చేరిన తెలంగాణ: అర్ధం కాలేదా? ఇది చదవండి

Satyam NEWS
ఆంధ్రాలో అత్యంత నీచంగా కులాల పేరుతో తిట్టుకుంటారు. వయసులో పెద్ద వారైనా సరే చూడకుండా నోటికి వచ్చినట్లు వాడూ…. వీడూ అనడం కూడా అలవాటే. మొదట్లో ఈ అలవాటును జీర్ణించుకోవడానికి సమయం పట్టినా ఇప్పుడు...
Slider హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆడ్డబిడ్డ కోసం ఇస్తున్న పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వటం లేదని...
Slider వరంగల్

దళిత గిరిజన దండోరాకు కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలి

Satyam NEWS
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రేపు నిర్వహిస్తున్న దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోర కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ములుగు మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు Md...
Slider రంగారెడ్డి

మాయమాటలు చెప్పడంలో సిద్ధహస్తుడు సీఎం కేసీఆర్

Satyam NEWS
దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా మహా సభ స్థలాన్ని నేడు ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు....
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’

Satyam NEWS
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 24 నుండి చేపట్టనున్న పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా నామకరణం చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ‘ప్రజా...
Slider నల్గొండ

రైతుల జోలికి వ‌స్తే ఖబడ్దార్: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Satyam NEWS
పేద‌వాళ్ల భూముల జోలికి ఎవ‌రు వ‌చ్చిన ఊరుకునేది లేద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హెచ్చ‌రించారు. అమాయ‌కులైన పేద రైతుల‌పై దౌర్జ‌న్యానికి దిగితే ఎంత‌కైనా తెగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. నేడు న‌ల్గొండ జిల్లా...