ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) శశాంక్ గోయల్ అన్నారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో 84.5శాతం పోలింగ్ నమోదు...