ప్రజా సమస్యలపై అధికారులు సత్వరం స్పందించాలి
సంక్షేమం , అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకొని రాష్ట్ర సీఎం జగన్ పాలిస్తున్నారని, వాటి ఫలాలు పేదలందరికీ అందాలని విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్,...