ఉత్తరాంధ్ర లో నాడు ప్రారంభించిన తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో పడింది… జగన్ ప్రభుత్వం. గతనెలలో పార్వతీ పురం వద్ద ప్రాజెక్టు-1 పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించగా ఆ ప్రాజెక్టు-2 పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ ల్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 60 వేల కోట్లతో ఈ తోట పల్లి ప్రాజెక్టు పనులకు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఓ వైపు ఇదే సమయంలో సీఎం జగన్ విశాఖ కు వస్తున్న తరుణంలో నే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ విజయనగరం జిల్లా పూసపాటిరేగ వచ్చారు. స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ తోడుగా రెండో సారి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ రావడం విశేషం.మధ్యాహ్నం 4.00 పనులకు శంకుస్థాపన చేసారు.. మంత్రులు.
previous post