విశాఖ రేంజ్ పరిధిలో “గులాబ్’ తుపాను సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.12 గంటల పాటు ఉత్తరాంధ్ర ను మరీ ముఖ్యంగా విజయనగరాన్ని అతలాకుతలం చేసింది. సరిగ్గా ఏడేళ్ల క్రితం సంభవించిన హుదూద్ తుపాను...
విశాఖ రేంజ్ డీఐజీ రాఖీ సందేశం పిల్లల పెంపకంలో కన్నవారు ఆడ మగ అని వ్యత్యాసం చూపకుండా, వారిని నైతిక విలువలతో పెంచాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగారావు అన్నారు. పురుషులు తమ తోబుట్టువులు...
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లో దారుణం జరిగింది. అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఈ దారుణ ఘటన జరిగింది. యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. తనను ప్రేమించ లేదని కోపంతో రేష్మా అనే యువతిపై దాడికి...
విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో విశాఖ రేంజ్ డీఐజీ.రంగారావు మహిళల పై జరిగే నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తులో పురోగతిని సమీక్షించేందుకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం ఐదుగురు మావోల మృతి చెందినట్లు...
కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ నిన్న రాత్రి విశాఖ నగరానికి చెందిన ఓ యువతి పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా...
విశాఖ పట్నం లోని మధురవాడ మారికవలస లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి తన మూడేళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన పలువురుని విస్మయానికి గురి చేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని...
విశాఖ కొబ్బరితోట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్( 45) అనే వ్యక్తి కంచరపాలెం పైడిమాంబ గుడి దగ్గర మృతిచెందాడు. అయితే మృతిచెందడానికి కారణాలుగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తలపై కొట్టడంతో చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్...
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. అగ్నిప్రమాదంలో చనిపోయారని కొందరు చెబుతున్నారు. అయితే చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో అనుమానం వ్యక్తమవుతోంది. మధురవాడ మిధిలపురి కాలనీలోని ఆదిత్య టవర్స్...
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. ఓ వైపు జిల్లా కలెక్టర్, ఎస్పీ లు పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ క్రమంలోనే విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు.. విజయనగరం...