27.7 C
Hyderabad
April 26, 2024 05: 29 AM

Tag : Maoist leaders

Slider ఆదిలాబాద్

మాజీ మావోయిస్టు ఒగ్గు సట్వాజి దంపతులతో మంత్రి భేటీ

Satyam NEWS
మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన  ఒగ్గు సట్వాజి దంప‌తుల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసారు. ఆదివారం నిర్మల్ పట్టణం దివ్య  నగర్ లోని స‌ట్వాజి ఇంటికి వెళ్ళి...
Slider తూర్పుగోదావరి

పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు

Satyam NEWS
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ఓఎస్డి కార్యాలయంలో జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ ఎదుట ఎటపాక మండలం సాలి బుడిపె గ్రామానికి చెందిన పొడియం జోగమ్మ అలియాస్ రితిక (18) అనే...
Slider ప్రత్యేకం

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ఆర్కే మృతి

Satyam NEWS
మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్...
Slider జాతీయం

ఒడిశా పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర సభ్యుడు..!

Satyam NEWS
మావోయిస్టు అగ్ర‌నేత, ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ స‌బ్యుడు, మిల‌ట‌రీ క‌మీష‌న్ చీఫ్ దుబాసీ శంక‌ర్ అలియాస్ మ‌హేంద‌ర్ అలియాస్ అరుణ్ అలియాస్ ర‌మేష్ లొంగిపోయినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. ఏఓబీలోని బోయిపరిగూడ పీఎస్ పరిధిలోని పేటగూడ...
Slider విశాఖపట్నం

జులై 1న ఏవోబీ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Satyam NEWS
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాలక వర్గాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రజల కోసం పని చేస్తున్న మావోయిస్టులను మట్టుపెడుతున్నారని ఏవోబీ నిశితంగా విమర్శించింది. విశాఖ పట్నం జిల్లా కొయ్యూరు మండలం...
Slider ప్రత్యేకం

విశాఖ ఎన్ కౌంట‌ర్: త‌ప్పించుకున్న అగ్ర‌నేత‌లు…హెలీకాప్టర్ తో గాలింపు

Satyam NEWS
ఏపీలో మావోయిస్టులకు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. పోలీసుల‌కు, మావోయిస్టుల మ‌ధ్య‌ ఎదురు కాల్పులు జ‌రిగాయి. అదీ విశాఖ జిల్లా కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో. తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య...
Slider విశాఖపట్నం

విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు: ఐదుగురు మావోల మృతి?

Satyam NEWS
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్‌ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం ఐదుగురు మావోల మృతి చెందినట్లు...
Slider ఆదిలాబాద్

కరోనాతో మావోయిస్టు నేత మధూకర్ మృతి

Satyam NEWS
మావోయిస్టు నాయకుడు గడ్డం మధుకర్ కరోనాతో మరణించాడు. ఈ నెల 2వ తేదీన కరోనా చికిత్స కోసం మధుకర్ వరంగల్ రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు చికిత్స కోసం ఉస్మానియా...
Slider మహబూబ్ నగర్

మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి కి ఘన నివాళి

Satyam NEWS
ప్రముఖ మావోయిస్టు అగ్ర నాయకుడు, దివంగత పటేల్ సుధాకర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తి రావులచెరువు గ్రామంలో ఆయన స్థూపానికి కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి...
Slider జాతీయం

దండకారణ్యంలో కరోనాతో పది మంది మావోల మృతి

Satyam NEWS
ఛత్తీస్ గఢ్ లో వంద మంది మావోయిస్టులకు కరోనా సోకిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పది మంది మావోయిస్టులు చనిపోయారని దంతెవాడ ఎస్పీ ప్రకటించారు. జనజీవన స్రవంతిలోకి వస్తే చికిత్స చేయిస్తామంటూ పోలీసులు...