మాజీ మావోయిస్టు ఒగ్గు సట్వాజి దంపతులతో మంత్రి భేటీ
మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన ఒగ్గు సట్వాజి దంపతులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిసారు. ఆదివారం నిర్మల్ పట్టణం దివ్య నగర్ లోని సట్వాజి ఇంటికి వెళ్ళి...