దేశం నగుబాటుకు జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చు
ఖండాంతరాలలో ప్రధానమంత్రి ఖ్యాతి దశ దిశలా వెలుగొందుతుంటే, దేశం నగుబాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చునని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని చితకబాదిన ఘటనను మిలిటరీ...