34.2 C
Hyderabad
May 21, 2024 22: 32 PM

Tag : Y S Jaganmohan Reddy

Slider ప్రత్యేకం

దేశం నగుబాటుకు జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చు

Satyam NEWS
ఖండాంతరాలలో ప్రధానమంత్రి ఖ్యాతి దశ దిశలా వెలుగొందుతుంటే, దేశం నగుబాటుకు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చునని  రఘురామకృష్ణం రాజు  పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని  చితకబాదిన ఘటనను మిలిటరీ...
Slider ముఖ్యంశాలు

అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది

Satyam NEWS
అభివృద్ధికి కేరాఫ్ గా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత  చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి  ఆయన అహర్నిశలు కృషి చేశారు. అభివృద్ధితో ఏదైనా సాధ్యమేనని...
Slider గుంటూరు

వినయ విధేయ రామా! ప్రత్యేక హోదా అడగలేదేం జగన్ మామా?

Satyam NEWS
వినయ విధేయ రామా!ప్రత్యేక హోదా అడగలేదేందుకు జగన్ మామా?అంటూ నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరిగిన నీతీ ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
Slider తూర్పుగోదావరి

‘భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

Satyam NEWS
‘‘ మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. 18 – 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింపు. ‘తల్లికి వందనం’ కింద...
Slider కడప

కార్మికవర్గ వ్యతిరేకులైన మోడీ, జగన్ లను తరిమికొట్టండి

Satyam NEWS
కేంద్రo,రాష్ట్రo లో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇరువురు ఎన్నికలకు ముందు కార్మిక లోకానికి అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఏ ఒక్క...
Slider తూర్పుగోదావరి

ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలోకి ముద్రగడ?

Satyam NEWS
ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే కాపు కుల నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ముసుగు తీసేసి వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నాయకుడు మిధున్ రెడ్డితో కీలక చర్చలు...
Slider గుంటూరు

సీఎం సభలో రాజధాని కోసం నల్ల జెండాలు, నల్ల బెలూన్లు

Satyam NEWS
రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని మోసం చేసి, రాజధానిలో సెంటు పట్టాల పేరిట పేదలను వంచిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే ‘అత్త సొమ్ము అల్లుడు దానం’ పంపిణీ...
Slider చిత్తూరు

లక్ష్య సాధనతోనే విద్యార్థులకు సమాజంలో గౌరవం

Satyam NEWS
విద్యార్థులు బాగా చదువుకుని ఒక లక్ష్యంతో కోరుకున్న విధంగా జీవితంలో సెటిల్ అవుతారో అప్పుడు ఆ కుటుంబంలో, సమాజంలో గౌరవం పొందే విధంగా అలాగే ఆర్థికంగా ఎదగడానికి అది ఉపయోగ పడుతుందని రాష్ట్ర పర్యాటక,...
Slider గుంటూరు

ఈ తొమ్మిది ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి

Satyam NEWS
అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య డిమాండ్ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హంగామా, పంపిణీ పండుగ కార్యక్రమాలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వంపై మోదీ అసాధారణ ప్రేమ

Satyam NEWS
జగన్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం అసాధారణ ప్రేమ కురిపించింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కోసం ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం...