23.7 C
Hyderabad
May 17, 2024 04: 26 AM
కడప

పుష్పగిరి క్షేత్రం పెన్నానదిలో ఇద్దరు యువకుల గల్లంతు

Penna river

కడప జిల్లా లోని వల్లూరు మండల పుష్పగిరి  క్షేత్ర సమీపాన పెన్నానదిలో నీటి ఉదృతికి ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. మరో ఇద్దరిని ట్యూబ్ ల సహాయంతో పోలీసులు కాపాడారు. నీటి ఉధృతికి గల్లంతైన వారిని మైదుకూరుకు చెందిన మేకల శ్రీనివాసులు, పత్తూరు దివాకర్ గా గుర్తించారు.

Related posts

ఇసుక టిప్పర్లు అతివేగంతో తరచూ ప్రమాదాలు..

Satyam NEWS

చెత్త పన్ను రద్దు పై ప్రజానీకం పోరాటాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

రాష్ట్రంలో జనసేన టీడీపీ అధికారం ఖాయం

Satyam NEWS

Leave a Comment