కడప జిల్లా లోని వల్లూరు మండల పుష్పగిరి క్షేత్ర సమీపాన పెన్నానదిలో నీటి ఉదృతికి ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. మరో ఇద్దరిని ట్యూబ్ ల సహాయంతో పోలీసులు కాపాడారు. నీటి ఉధృతికి గల్లంతైన వారిని మైదుకూరుకు చెందిన మేకల శ్రీనివాసులు, పత్తూరు దివాకర్ గా గుర్తించారు.
previous post