అనకాపల్లి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.వి మురళీకృష్ణను సీనియర్ పాత్రికేయులు తిలక్ శనివారం కలిశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి అభినందించారు. జిల్లాలో నేర నియంత్రణ...
ఆర్.ఎస్.ఎస్..తిలక్ ప్రభాత్ శాఖ వార్షికోత్సవం లో కుటుంబ సంపర్క్ ప్రముఖ్ పరమహంస ప్రపంచంలో ఇస్లాం, క్రిస్టియన్ మతాలకన్న ఎన్నో వేల సంవత్సరాల క్రితమే “హిందూ” అన్న భారతదేశ సంస్కృతి ఫరిడవిల్లిందని ఆర్.ఎస్.ఎస్ కుటుంబ సంపర్క్...
ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేసినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శీను తెలుగుదేశం సానుభూతిపరుడు...
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, మే 3వ తేదీన శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి నిర్ణయించారని, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖామంత్రి గుడివాడ...
విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గా గత సంవత్సర కాలంగా సేవలు అందిస్తున్న 2002 బ్యాచ్ కి చెందిన సిహెచ్ శ్రీకాంత్ ను ఐజిగా సిఐడి విభాగానికి బదిలీ చేస్తూ అర్ధరాత్రి ఆంధ్ర ప్రదేశ్...
16 ఏళ్ల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా వాకపల్లిలో 11మంది గిరిజన మహిళలపై 13 మంది గ్రేహాండ్స్ పోలీసులు చేసిన దారుణ అత్యాచారం సంఘటనలో ఒక్కో బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని...
గ్రామపంచాయతీ నిధుల వినియోగం పైన రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ ను వెంటనే ఎత్తివేయాలని, గ్రామపంచాయతీల ఖాతాలలో ఉన్న మొత్తం అన్ని రకాల నిధులను విద్యుత్ బిల్లులకు మాత్రమే చెల్లించాలని 10 రోజుల క్రితం...
ప్రతి ఎన్నారై రెండు తెలుగు రాష్ట్రాలోని తమ సొంత గ్రామల అభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం నాట్స్ (అమెరికా)సేవా సంస్థ...
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పెన్షన్లు ఇచ్చేందుకు తీసుకువెళుతున్న డబ్బును ఎవరో దోచుకున్నారట. మాకవరపాలెం మండలంలో పింఛన్లు అందించేందుకు నగదు తీసుకెళుతున్న కార్యదర్శిని మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి...
విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి...