38.2 C
Hyderabad
May 3, 2024 22: 08 PM
Slider విశాఖపట్నం

విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలు

#Sri Rama Navami

విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు.

అనంతరం స్వరూపానందేంద్ర స్వామి సీతారాములకు విశేష పూజలు చేసారు. రాజోపచారాలు నిర్వహించి మహా మంగళ హారతులిచ్చారు. కళ్యాణానంతరం భక్తులకు పానకం అందజేసారు.

Related posts

కరోనా లాక్ డౌన్ ముగిసే వరకు సిబ్బందికి ఆహారం

Satyam NEWS

ఆంక్షలు కఠినం.. అవసరమైతే లోకల్ లాక్ డౌన్

Satyam NEWS

ఈ గొలుసుల దొంగకు ఒక ప్రత్యేకత ఉంది

Satyam NEWS

Leave a Comment