తిరుమల తిరుపతి దేవస్థానం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా 13 గంటల పాటు స్వామి వారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ శుద్ధి...
ఈ నెల 26న గురువారం మూలా నక్షత్రంలో ధనస్సు రాశి లో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం (స్పర్శ కాలం) ఉ. 8.11 నుంచి ఉంటుంది. (మోక్ష కాలం) ఉ.11.20...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుండి 2020, జనవరి 19 వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా...
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల భవానీ మండల దీక్షలు మహాపూర్నాహుతి, కలశోద్వాసన తో నేటితో పరిసమాప్తం అయ్యాయి. ఈ పూర్ణాహుతి కార్యక్రమముతో భవానీ మండల దీక్షలు విజయవంతముగా ముగిశాయని, దీక్షా విరమణలు ప్రశాంతంగా, విజయవంతంగా...
హరిహర సుతుడు అయ్యప్ప కొలువై ఉన్న శబరిమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నది. అయ్యప్ప భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. భక్తులతో శబరిగిరి ఇప్పటికే నిండిపోయింది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. స్వామివారి దర్శనం...
భారతీయ వారసత్వానికి, ప్రేమ తత్త్వానికి, జ్ఞాన, ధ్యాన యోగ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ శివానందమూర్తి. నిన్నమొన్నటి వరకూ మన మధ్యే నడచి, వెలుగులు పంచిన పుణ్యమూర్తి ఆయన. శ్రీ శివానందమూర్తి తండ్రి వీర...
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ఆయన పేరున...
దయగల మానవుడి హృదయమే భగవంతుని నిలయమని శ్రీ శ్రీ శ్రీ మధుసూదనానంద సరస్వతీ అన్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఏల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్పల్లి గీతా మందిరంలో శ్రీ శతచండీ మహాయాగం రంగరంగ వైభవంగా...
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలతో చెడుగుడు ఆడుకుంటున్నది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని ముందుగా ప్రకటించారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికి...