39.2 C
Hyderabad
April 28, 2024 14: 32 PM

Tag : Sabarimala

Slider ఆధ్యాత్మికం

అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల

Satyam NEWS
కనీవినీ ఎరుగని రీతిలో శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా ఆంక్షలు లేకుండా తొలి సారి నిర్వహిస్తున్న ఈ శబరిమల యాత్రకు భక్తుల సంఖ్య అనూహ్యంగా...
Slider ఆధ్యాత్మికం

శబరిమలపై పుస్తకం చిలుకూరు బాలాజీకి అంకితం

Bhavani
సెప్టెంబరు 2018లో, భారత అత్యున్నత న్యాయస్థానం, పునరుత్పత్తి వయస్సు (10 నుండి 50 ఏళ్ల) వయస్సు గల స్త్రీలకు ఆలయంలో ప్రవేశం కల్పించాలన్న తీర్పును అమలుచేయాలని శబరిమల ఆలయంపై వత్తిడి తెచ్చింది. కోర్టు అనాదిగా...
Slider కృష్ణ

శబరిమల దర్శించే అయ్యప్ప భక్తులకు వసతి సౌకర్యాలు

Bhavani
వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ రాష్ట్రంలోని దేవస్థానాల బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తాగునీరు,అన్నదానం,విరి వంటి సౌకర్యాలను, మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
Slider జాతీయం

కరోనా ఆంక్షలు లేని శబరిమల యాత్ర షరూ

Bhavani
కరోనా సంబంధిత ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి మండల పూజ కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం తెరుచుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ పరమేశ్వరన్ నంబూదిరి ఆధ్వర్యంలో సాయంత్రం 5గంటలకు...
Slider జాతీయం

అయ్యప్ప దర్శనానికి మళ్లీ బ్రేక్.. భారీ వర్షాలే కారణం

Sub Editor
శబరిమలలో భక్తుల సందడి మొదలైంది. కేరళ సహా దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. అయితే, కేరళతో పాటు.. పొరుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో...
Slider ఆధ్యాత్మికం

డోర్ క్లోజ్: అయ్యప్ప దర్శనం ఇక ఇప్పటికి లేదు

Satyam NEWS
రెండు నెలలకు పైగా మండలం-మకరవిలక్కు తీర్థయాత్రల తరువాత శబరిమల లోని అయ్యప్ప ఆలయాన్ని మూసి వేశారు. ఈ నెల 15 వ తేదీన మకరవిళక్కు కార్యక్రమం ముగిసింది. అయినప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో సోమవారం...
Slider ఆధ్యాత్మికం

శరణం అయ్యప్ప: భక్తుల కనువిందు చేసిన మకర జ్యోతి

Satyam NEWS
అతి పవిత్రమైన మకర జ్యోతి సరిగ్గా 6 గంటల 54 నిమిషాలకు భక్తులకు దర్శనమిచ్చింది. పొన్నంబలనెడు వద్ద తూర్పు ధ్వజం మీద కనిపించిన స్వర్గ నక్షత్రం కోసం భక్తులు  ఆత్రుతతో ఎదురు చూడగా వారి...
Slider ఆధ్యాత్మికం

మకర జ్యోతి కోసం వేచిఉన్న కోటి కన్నులు

Satyam NEWS
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది అయ్యప్ప భక్తులు మకరలోక్కకు రోజున ‘ మకరాజ్యోతి ‘ని దర్శించేందుకు పవిత్ర కొండతాళం వద్ద శిబిరంలో వేచి చూస్తున్నారు. ఈ సన్నిధానం, పరిసర అటవీ...
Slider ఆధ్యాత్మికం

మిరాకిల్: మరి కొన్ని గంటల్లో అద్భుత కాంతి

Satyam NEWS
నేటి సాయంత్రం శబరిమల గిరులకు సమీపంలోని పొన్నాంబళ మేడుపై మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతున్నది. ఈ అద్భుతమైన కాంతిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయ్యప్ప స్వామి కోసం పందళ రాజ...
Slider ప్రత్యేకం

న్యూ ప్రాబ్లమ్: అడ్డు తప్పుకోండి అయ్యప్ప మా దేవుడు

Satyam NEWS
అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదం కొనసాగుతుండగానే మరో వివాదం వెల్లువలా వస్తున్నది. కేరళలోని కొండ ప్రాంతాలలో నివసించే మలయా అరయ అనే కొండజాతి గిరిజనులు అయ్యప్ప దేవాలయంపై హక్కులను కోరుతున్నారు. వేల...