హిందూ ఐక్యత వెల్లడించేందుకు 30న దీక్షకు పిలుపు
రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కిన హిందూ ధార్మిక సంస్థలను కాపాడుకోవాలని హిందూ ధార్మిక మండలి పిలుపునిచ్చింది. ఇందుకోసం రేపు (మే 30న) ధర్మ దీక్ష చేయాలని సంకల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన భూములను...