38.2 C
Hyderabad
April 29, 2024 22: 11 PM

Tag : Tirumala Tirupathi Devesthanams

Slider ముఖ్యంశాలు

హిందూ ఐక్యత వెల్లడించేందుకు 30న దీక్షకు పిలుపు

Satyam NEWS
రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కిన హిందూ ధార్మిక సంస్థలను కాపాడుకోవాలని హిందూ ధార్మిక మండలి పిలుపునిచ్చింది. ఇందుకోసం రేపు (మే 30న) ధర్మ దీక్ష చేయాలని సంకల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన భూములను...
Slider ముఖ్యంశాలు

గుండె గుభిల్లుమనిపించిన వేంకటరమణ దీక్షితుల డిమాండ్

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్ర సలహాదారుడు వేంకట రమణ దీక్షితులు చేసిన సూచన ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మాలని నిర్ణయం తీసుకుని ఒక్క సారిగా...
Slider ముఖ్యంశాలు

వేలం వేస్తున్నవి అన్నీ నిరర్ధక ఆస్తులే

Satyam NEWS
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వేలం వేస్తున్న 50  ఆస్తులు దేవ‌స్థానానికి ఏమాత్రం  ఉప‌యోగ‌ప‌డి కాదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కొన్ని టివి ఛాన‌ళ్ళ‌లో ఈ విష‌యానికి సంబంధించి అవాస్త‌వ స‌మాచారంతో భ‌క్తుల్లో...
Slider ప్రత్యేకం

కాంట్రవర్సీ: స్వామీ చెప్పవా లోకేష్ కరెక్టా సుబ్బారెడ్డా?

Satyam NEWS
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు ప్రవేశం నిలిపివేసి చాలా కాలం అయింది. లాక్ డౌన్ కన్నా ముందు నుంచే భక్తులను రానివ్వడం మానేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి...
Slider ప్రత్యేకం

గుడ్ న్యూస్: టీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త

Satyam NEWS
తొలగించిన 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను రేపటి నుంచి తిరిగి విధుల్లోకి రావాలని సూపర్వైజర్లకు, కార్మికులకు అధికారుల తిరుమల తిరుపతి దేవస్థానం వర్తమానం పంపిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్టియుసి జిల్లా...
Slider చిత్తూరు

కరోనా ఎఫెక్ట్: టీటీడీ అధికారుల వ్యవహారశైలిపై విచారణ జరపాలి

Satyam NEWS
ప్రపంచ విపత్తు కరోనా వైరస్ ను సైతం తిరుమల కొండపై పట్టించుకోకుండా టిటిడి ఇఓ, ధర్మకర్తల మండలి, తిరుమల ఉన్నతాధికారి వ్యవహరించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్...
Slider చిత్తూరు

కరోనా ఎఫెక్ట్: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం

Satyam NEWS
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం టీటీడీ అధికారులు అత్యవసరం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు భక్తులు వచ్చే...
Slider ప్రత్యేకం

కరోనా ఎఫెక్ట్: శ్రీవారి ఆర్జిత సేవలను ఏకాంతంలో చేయండి

Satyam NEWS
కరోనా వైరస్ తగ్గు ముఖం పట్టేంత వరకు తిరుమల శ్రీవారి సన్నిధిలో అనాదిగా జరుగుతున్న నిత్య సేవలు, వారాంతపు సేవలను ఏకాంతంలో నిర్వహించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి...
Slider చిత్తూరు

రూ.100 కోట్ల వెంకన్న ఆదాయానికి గండి

Satyam NEWS
తిరుమల శ్రీవారి 100 కోట్ల ఆదాయానికి టిటిడి అధికారుల నిర్లక్షం కారణంగా గండి పడే ప్రమాదం పొంచి వుందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టిటిడి ధర్మకర్తల మండలి...
Slider చిత్తూరు

టీఆర్ఎస్ నేత కేశవరావుకు తిరుమలలో ఘన స్వాగతం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె కేశవ రావు నేడు తిరుమల తిరుపతి వచ్చి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయనకు ప్రముఖ...