26.2 C
Hyderabad
May 19, 2024 19: 44 PM

Category : ఆధ్యాత్మికం

Slider ఆధ్యాత్మికం

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి విశేష పూజలు

Satyam NEWS
నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి నేడు విశేష పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మాజీ కమిషనర్ P. సుందర్ కుమార్ సతీసమేతంగా నేడు అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ దేవాదాయశాఖ...
Slider ఆధ్యాత్మికం

ఇంద్రకీలాద్రిలో ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్

Satyam NEWS
విజయవాడ నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. నగరంలో మొన్నటి వరకు లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూ వచ్చారు. లాక్ డౌన్ 5లో సడలింపుల్లో భాగంగా జూన్...
Slider ఆధ్యాత్మికం

25 నుంచి శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవం

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రం రోజున నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జరుగుతుంది. ఈ...
Slider ఆధ్యాత్మికం

సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న బాసర ఆలయం

Satyam NEWS
సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పురస్కరించుకుని మూతవేసిన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని తెరిచారు. ఆదివారం మధ్యాహ్నం సూర్య గ్రహణం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని...
Slider ఆధ్యాత్మికం

రేపే చూడామణి నామక సూర్యగ్రహణం

Satyam NEWS
(సత్యం న్యూస్.నెట్ ప్రత్యేకం) గత ఏడాది డిసెంబర్ 26న ధనస్సు రాశిలో సూర్య గ్రహణం ఏర్పడింది. అప్పుడు షష్ఠగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందని, ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలని...
Slider ఆధ్యాత్మికం

ఘనంగా శంభు లింగేశ్వర స్వామి వారి మాస కళ్యాణోత్సవం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలోని కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మాస...
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో మహాసుదర్శన సహిత విశ్వశాంతి మహాయాగం

Satyam NEWS
లోక‌క‌ల్యాణం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మంగళవారం సాంగోపాంగ అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మహాసుదర్శన సహిత విశ్వశాంతి మహాయాగం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా “ఓం...
Slider ఆధ్యాత్మికం

కరోనా ఎఫెక్ట్: గోవిందరాజస్వామి ఆలయం రెండు రోజులు మూసివేత

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని కరోనా కారణంగా రెండు రోజుల పాటు వేసివేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత గోవిందరాజస్వామి ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. గోవింద రాజ స్వామి గుడి...
Slider ఆధ్యాత్మికం

శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

Satyam NEWS
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నేడు హుండీ లెక్కింపు ప్రారంభించారు. శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ లెక్కింపు లో కరెన్సీ నోట్ల ద్వారా రూ.41,26,562-00 ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి ఓ ప్రేమకుమార్...
Slider ఆధ్యాత్మికం

జూన్ 21న శ్రీ‌వారి ఆల‌యంలో గ్రహణ శుద్ధి

Satyam NEWS
జూన్ 21న ఆదివారం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంట‌ల‌కు ఏకాంత సేవ త‌రువాత మూసిన శ్రీ‌వారి ఆల‌య...