ఘనంగా సుందరకాండ పారాయణం ప్రారంభం
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై 62 రోజుల పాటు యోగవాశిస్టం – ధన్వంతరి మహామంత్ర పారాయణం అనంతరం గురువారం సుందరకాండ పఠనం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ...