38.7 C
Hyderabad
May 7, 2024 15: 37 PM

Category : ఆధ్యాత్మికం

Slider ఆధ్యాత్మికం

ఘ‌నంగా సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభం

Satyam NEWS
తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై 62 రోజుల పాటు యోగవాశిస్టం – ధ‌న్వంత‌రి మ‌హామంత్ర పారాయ‌ణం అనంత‌రం గురువారం సుంద‌ర‌కాండ ప‌ఠ‌నం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్తల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ...
Slider ఆధ్యాత్మికం

14న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

Satyam NEWS
శబరిమల అయ్యప్ప ఆలయం జూన్ 14న తెరుచుకోనున్నది. నెలవారీ పూజల కోసం జూన్ 14 సాయంత్రం ఆలయాన్ని తెరుస్తున్నారు. ఆలయ తాంత్రిలు పూజారులతో చర్చలు జరిపిన అనంతరం ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ఈ...
Slider ఆధ్యాత్మికం

జూన్ 17వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్ల‌ జారీ

Satyam NEWS
తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు జూన్ 17వ తేదీ వ‌ర‌కు ఉండే ఆఫ్‌లైన్ ద‌ర్శ‌న టోకెన్ల‌ను బుధ‌వారం నుండి తిరుప‌తిలో జారీ చేస్తున్నారు. తిరుప‌తిలోని విష్టునివాసం(8 కౌంట‌ర్లు), శ్రీ‌నివాసం(6 కౌంట‌ర్లు)‌,  అలిపిరి వ‌ద్ద‌గ‌ల భూదేవి కాంప్లెక్స్‌లో...
Slider ఆధ్యాత్మికం

ముగిసిన యోగ‌వాశిష్ట శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్ర పారాయ‌ణం

Satyam NEWS
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన “యోగ‌వాశిష్ట శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల...
Slider ఆధ్యాత్మికం

10వ తేదీ నుండి తిరుప‌తిలో శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

Satyam NEWS
తిరుమ‌ల శ్రీ‌వారిని జూన్ 11వ తేదీ ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 10వ తేదీ నుండి తిరుప‌తిలోని మూడు ప్రాంతాల‌లో గ‌ల 12  కౌంట‌ర్ల‌ల‌లో ప్ర‌తి రోజు 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు...
Slider ఆధ్యాత్మికం

గోవిందా: భక్తులకు కనువిందు చేసిన తిరుమల శ్రీవారు

Satyam NEWS
దాదాపు 80 రోజుల పాటు భక్తులకు దూరంగా ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు నేటి నుంచి దర్శనం ఇస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా స్వామి వారి దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. నేటి...
Slider ఆధ్యాత్మికం

టిటిడి అనుబంధ ఆలయాల దర్శనానికి టిక్కెట్లు తీసుకునే విధానం ఇది

Satyam NEWS
టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో  జూన్ 8వ తేదీ సోమ‌వారం నుండి భ‌క్తుల‌కు ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ...
Slider ఆధ్యాత్మికం

స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి

Satyam NEWS
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం శ‌నివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌న‌మిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు...
Slider ఆధ్యాత్మికం

ధూప దీపాలకూ నోచుకోని కల్యాణ వేంకటేశుడు

Satyam NEWS
శ్రీకాకులం జిల్లా, వంగర మండలం సంగాం – అనగానే మదిలో కదలాడేది సంగమేశ్వరాలయం. దక్షిణ కాశీగా, దేవతా నిర్మితంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో దర్శనమిస్తుంది చిద్విలాస రూపుడైన శ్రీ కల్యాణ...
Slider ఆధ్యాత్మికం

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

Satyam NEWS
తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శుక్ర‌వారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభ‌య‌మిచ్చారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి...