38.2 C
Hyderabad
May 3, 2024 20: 56 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

#Jogulamba Temple Gadwal

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నేడు హుండీ లెక్కింపు ప్రారంభించారు. శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ లెక్కింపు లో కరెన్సీ నోట్ల ద్వారా రూ.41,26,562-00 ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి ఓ ప్రేమకుమార్ రావు తెలిపారు.

అదే విధంగా చిల్లర నాణాల ద్వారా ఆదాయం, వెండి, బంగారు వస్తువుల వివరములు, శ్రీ స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు రేపు నిర్వహిస్తారు.  ఈ హుండీ లెక్కింపు మహబూబ్ నగర్ దేవాదాయ-ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ జి. శ్రీనివాసరాజు పర్యవేక్షణలో జరిగింది.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈ. ఓ. ప్రేమకుమార్ రావు, ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ, అర్చక, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆపత్కాలంలో ముందుకొచ్చి ఆదుకున్న రెడ్ క్రాస్ సొసైటీ

Satyam NEWS

విలేకరుల ప్లాట్ల డిప్పులో గందరగోళం

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలోని ట్రాఫిక్ స‌మ‌స్య‌పై స్థానిక‌ ఎమ్మెల్యే స‌మాలోచ‌న‌లు

Satyam NEWS

Leave a Comment