భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జే పీ నడ్డాను జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలిశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం తరువాత మరోసారి జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ...
ఫిలిం మేకర్ అనురాగ్ కాశ్యప్ పై అత్యాచార యత్నం ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్ తనను కూడా ఆ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించిందని తెలుపుతూ పరువునష్టం దావా దాఖలు చేసిన నటి రీచా చద్దా...
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నియోజకవర్గం లోని జక్కుల నెక్కలం గ్రామంలో రైతులను ఆమె కలుసుకున్నారు. మంత్రి తో పాటు ఈ సమావేశంలో బిజెపి నాయకులు సునీల్...
2019- 20 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ 72.72 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికార్గో హ్యాండ్లింగ్ చేసిందని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామ్మోహనరావు తెలిపారు. 2018 -19 ఆర్థిక సంవత్సరంలో...
తెలుగు రాష్ట్రాల్లోని పల్లె ప్రజల్లో దాగివున్న సృజనాత్మక శక్తి ని వెలికి తీయడమే మా లక్ష్యమని పల్లె సృజన ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్ బి.సుభాష్ చందర్ అన్నారు. సికింద్రాబాద్ లోని వాయుపురిలో ఉన్న పల్లె...
హైకోర్టుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసిన ఒక న్యాయవాదిని గుజరాత్ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా పేర్కొంది. న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేసిన నేరంపై గుజరాత్ హైకోర్టు అడ్వకేట్ యతిన్ ఓజా పై తనంతట...
ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచారం హత్య కేసుకు సంబంధించిన పబ్లిక్ ఇంటరెస్టు లిటిగేషన్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టు ముందుకు రానున్నది. కేసు దర్యాప్తు చేస్తున్న...
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ కె ఎస్ బహదూరియా వెల్లడించారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరితో ఉన్న నేపథ్యంలో బహదూరియా హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎలాంటి...
పశ్చిమ బెంగాల్ లో బిజెపి నాయకుడిని దారుణంగా కాల్చి చంపారు. ఉత్తర పరగణాల జిల్లాలోని తితాఘర్ వద్ద మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు కాల్చివేశారు. స్థానిక కౌన్సిలర్ గా ఉన్న మనీష్...
మోడీ మంత్రి వర్గం నుంచి వైదొలగిన అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ వ్యవసాయ చట్టం పై కేంద్ర మంత్రివర్గంలో ఎలాంటి నిరసన వ్యక్తం చేయలేదని కేంద్ర మంత్రి హర్ దీప్ పురి...