భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జే పీ నడ్డాను జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలిశారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం తరువాత మరోసారి జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.