40.2 C
Hyderabad
May 2, 2024 17: 23 PM

Category : జాతీయం

Slider జాతీయం

సొంత వ్యాఖ్యలతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న మీడియా

Satyam NEWS
న్యాయస్థానాలలో పెండింగ్ లో ఉన్న కేసులపై కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యథేచ్ఛగా వ్యాఖ్యానాలు చేయడంపై అటార్నీ జరనరల్ కె కె వేణుగోపాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న...
Slider జాతీయం

ట్రాన్స్ జెండర్లపై లైంగిక దాడుల నుంచి రక్షణ ఏది?

Satyam NEWS
భారతీయ శిక్షాస్మృతిలో ప్రత్యేక సెక్షన్లు లేకపోవడం వల్ల ట్రాన్స్ జెండర్స్ పై జరుగుతున్న అత్యాచారాల కేసులు నమోదు చేయడం లేదని అందుకోసం ఐపిసిని సవరించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. భారత...
Slider జాతీయం

యూట్యూబర్ పై దాడి చేసిన ముగ్గురు మహిళలు

Satyam NEWS
ఒక యూట్యూబర్ పై దాడి కేసులో అరెస్టు చేయకుండా తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరిన ముగ్గురు మహిళల వినతిని న్యాయస్థానం త్రోసిపుచ్చింది.  దివ్య సేన, శ్రీలక్ష్మి, భాగ్య లక్ష్మి అనే ముగ్గురు...
Slider జాతీయం

రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

Satyam NEWS
సీనియర్ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించారు. 74 సంవత్సరాల రామ్ విలాస్ పాశ్వాన్ దేశంలో ప్రముఖ మైన దళితనాయకుడుగా పేరు పొందారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్  లోక్ జనశక్తి పార్టీకి...
Slider జాతీయం

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని దుర్వినియోగం చేస్తున్నారు

Satyam NEWS
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ) అనేది ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా దుర్వినియోగం అయిన ప్రాధమిక హక్కు అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే వ్యాఖ్యానించారు....
Slider జాతీయం

జాతీయ అధ్య‌క్షుడు జే పీ న‌డ్డా ను క‌ల‌సిన డీకే అరుణ‌

Satyam NEWS
భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జే పీ న‌డ్డాను జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ‌ కలిశారు. పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌‌మావేశం త‌రువాత మ‌రోసారి జేపీ న‌డ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ...
Slider జాతీయం

రీచా చద్దా పై వివాదాస్పద వార్తలు ప్రసారం చేయవద్దు

Satyam NEWS
ఫిలిం మేకర్ అనురాగ్ కాశ్యప్ పై అత్యాచార యత్నం ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్ తనను కూడా ఆ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించిందని తెలుపుతూ పరువునష్టం దావా దాఖలు చేసిన నటి రీచా చద్దా...
Slider జాతీయం

కేంద్ర వ్యవసాయ చట్టంతో కరివేపాకు రైతుకు మేలు

Satyam NEWS
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నియోజకవర్గం లోని  జక్కుల నెక్కలం గ్రామంలో రైతులను ఆమె కలుసుకున్నారు. మంత్రి తో పాటు ఈ సమావేశంలో బిజెపి నాయకులు సునీల్...
Slider జాతీయం

Special Story: విశాఖ పోర్ట్ పైనా కరోనా ప్రభావం

Satyam NEWS
2019- 20 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ 72.72 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికార్గో  హ్యాండ్లింగ్ చేసిందని  విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామ్మోహనరావు తెలిపారు. 2018 -19 ఆర్థిక సంవత్సరంలో...
Slider జాతీయం

పల్లె ప్రజల సృజనాత్మక శక్తిని గుర్తించమే మా లక్ష్యం

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల్లోని  పల్లె ప్రజల్లో దాగివున్న సృజనాత్మక శక్తి ని వెలికి తీయడమే మా లక్ష్యమని పల్లె సృజన ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్ బి.సుభాష్ చందర్ అన్నారు. సికింద్రాబాద్ లోని వాయుపురిలో ఉన్న పల్లె...