24.7 C
Hyderabad
May 19, 2024 01: 08 AM

Category : జాతీయం

Slider జాతీయం ముఖ్యంశాలు

ప్రొఫెసర్ సాయిబాబాకు సరైన వైద్యం అందించాలి

Satyam NEWS
నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కుటుంబ సభ్యలు హైకోర్టుకు విన్నవించుకోగా జైల్లో ఆయనకు ఫస్ట్ క్లాస్ వైద్యం అందిస్తున్నామని పోలీసులు చెప్పడంతో కోర్టు...
Slider జాతీయం ముఖ్యంశాలు

కాశ్మీర్ పై వక్రీకరణ ఇక కుదిరేపని కాదు

Satyam NEWS
వక్రీకరించి రాసిన చరిత్రను సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 గురించి ఇప్పటి వరకూ చరిత్రలో...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్రం నిషేధం

Satyam NEWS
దేశవ్యాప్తంగా ఉల్లి పాయలు ధరలు పెరిగి, ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి రేట్లను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉల్లి పాయల ఎగుమతులపై నిషేధం విధించింది....
Slider జాతీయం ముఖ్యంశాలు

ఐ.టి.ఐ అప్రెంటీస్ లకు జాబ్ మేళా

Satyam NEWS
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం ఆధ్వర్యలో 300 అసిస్టెంట్ టెక్నీషియన్  ఖాళీల భర్తీకి సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు  జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంతీయ...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఇంకా అలక వీడని రాహుల్ గాంధీ

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పని చేసి పార్టీ సీనియర్లపై అలిగి పక్కకు తప్పుకున్న రాహుల్ గాంధీ ఇంకా తన అలకను మానలేదు. త్వరలో జరగనున్న హరియాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్ధుల...
Slider జాతీయం ముఖ్యంశాలు

స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీ

Satyam NEWS
నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకొనే చర్యల్లో భాగంగా పూర్తి దేశీ పరిజ్ఞానంతో భారత్‌లో తయారైన అత్యాధునిక స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీని శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో సముద్రంలోకి ప్రవేశ పెట్టనున్నారు....
Slider జాతీయం ముఖ్యంశాలు

అమెజాన్ అద్భుత పండుగ ఆఫర్లు

Satyam NEWS
వినియోగదారుల సంఖ్యను 20 కోట్లకు పెంచుకోవడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని అమెజాన్‌ సంస్థ ఉపాధ్యక్షుడు మనీష్‌ తివారి వెల్లడించారు. 2018లో 3.5 లక్షలుగా ఉన్న అమెజాన్‌ విక్రేతల సంఖ్యను 2019 నాటికి 5...
Slider జాతీయం ముఖ్యంశాలు

15 మంది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల డిస్మిస్

Satyam NEWS
ఆదాయపు పన్ను శాఖలో అవినీతి అధికారుల ఏరివేతలో భాగంగా నేడు మరో 15 మందిని డిస్మిస్ చేశారు. ఆదాయపు పన్నుల శాఖ లో పేరుకు పోయిన అవినీతిని ప్రక్షాళన చేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలు...
Slider జాతీయం ముఖ్యంశాలు

శరద్ పవర్ ఆలోచన అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS
రూ.25,000 కోట్ల ఎంఎస్ సి బ్యాంకు కుంభకోణానికి సంబధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కు నేరుగా వెళ్లి వివరణ...
Slider జాతీయం ముఖ్యంశాలు

నేడు కొంచెం తగ్గిన బంగారం ధరలు

Satyam NEWS
రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నేడు పది గ్రాముల బంగారం 0.14 శాతం తగ్గి రూ.37,740కి చేరింది. బంగారం ధర పైకి ఎగబాకి రూ.39,885 కు చేరిన విషయం...