38.2 C
Hyderabad
May 5, 2024 22: 04 PM

Category : జాతీయం

Slider జాతీయం ముఖ్యంశాలు

వరుసగా ఏడో రోజూ పెరిగిన పెట్రోలు

Satyam NEWS
జులైలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత పెట్రో ఉత్పత్తుల ధరలు వారం రోజులుగా మళ్లీ గతంలో మాదిరిగా పైకి ఎగబాకుతున్నాయి. మంగళవారం లీటరు పెట్రోల్‌ ధర రూ. 0.29, డీజిల్‌ ధర రూ. 0.19...
Slider జాతీయం ముఖ్యంశాలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం

Satyam NEWS
గత వారం రోజులుగా భారీగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడటంతో సరిహద్దు భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితినైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాయి. గత వారం రోజులుగా దాదాపు 60 మంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్...
Slider జాతీయం ప్రత్యేకం

బలవంతపు హిందీపై మోడీ వివరణ

Satyam NEWS
హౌడీ మోడీ వేదికను ఉపయోగించుకుని ప్రధాని నరేంద్రమోడీ హిందీ భాష పై ఇటీవల తలెత్తిన వివాదానికి చాకచక్యంగా ఫుల్ స్టాప్ పెట్టారు. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...
Slider జాతీయం ముఖ్యంశాలు

బాట మార్చిన కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్

Satyam NEWS
ప్రతి సారీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఈ సారి ఎందుకో రూట్ మార్చి హిందువులకు, హిందూ దేవాలయాలకు అనుకూలంగా మాట్లాడారు. వెరైటీగా ఉంటుందని కాబోలు బిజెపి నాయకులు హిందువులకు,...
Slider జాతీయం ముఖ్యంశాలు

రెండు రాష్ట్రాల అసెంబ్లీకి మోగిన నగారా

Satyam NEWS
మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబరు 21న రెండు రాష్ట్రాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 27న...
Slider జాతీయం తెలంగాణ

అంతర్గత భద్రతపై పరస్పర సహకారం

Satyam NEWS
దేశ అంతర్గత భద్రత పరిరక్షించే అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డీజీపీ సమావేశం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో హైదరాబాద్ లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు....
Slider జాతీయం ముఖ్యంశాలు

మిడిల్ ఈస్ట్ లో మోడీ జన్మదిన కార్యక్రమం

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ లో భాగంగా బిజెపి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటీ  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించినట్టు, మిడిల్ ఈస్ట్...
Slider జాతీయం ముఖ్యంశాలు

విక్రమ్ ల్యాండర్ పై ఆశ వదులుకోవాల్సిందేనా?

Satyam NEWS
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ గురించి ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి....
Slider జాతీయం ముఖ్యంశాలు

పుట్టిన రోజు కోసం మధ్యప్రదేశ్ ను ముంచేశారు

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీ తన జన్మదినం జరుపుకోవడానికి మధ్య ప్రదేశ్ లోని కొన్ని ఊళ్లను ముంచేశారని మధ్యప్రదేశ్ హోం మంత్రి బలబచ్చన్ ఆరోపించారు. నర్మదా కంట్రోల్ అథారిటీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మధ్య కాలానికి...
Slider జాతీయం ముఖ్యంశాలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వదిలేది లేదు

Satyam NEWS
పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ భూభాగమేనని ఏదో ఒక రోజు దాన్ని భౌతికంగా కూడా విలీనం చేసుకుంటామని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో మంత్రిగా...