కరోనా నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జనహిత సమావేశ మందిరంలో ఆయన...
లాక్ డౌన్ సందర్భంగా వాలంటీర్గా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చిన గంటల్లోనే యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కమిషనరేట్ పరిధిలోని అన్ని చోట్ల సేవలందించేందుకు...
కామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు, అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న దేవునిపల్లిలో...
పాత్రికేయులంటే కరివేపాకు లాంటి వారు. వాసనకే కానీ తినడానికి కాదు అంటున్నారు కడప జిల్లా అధికారులు. కరోనా వైరస్ నేపథ్యంలో అహర్నిశలూ ప్రజలను చైతన్య పరుస్తూ, తప్పుడు సమాచారం కాకుండా సరైన సమాచారం ఇస్తూ...
పదవి విరమణ చేసిన భైంసా టౌన్ ఎఎస్ఐ ఎస్.సాయన్నకు నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆయనను పూల మాల వేసి...
నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన కార్యక్రమానికి హాజరై వచ్చిన ఎండి ఖాజామియాను జనగామ పోలీసులు గుర్తించారు. దాంతో జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన అతడిని ఐసోలేషన్ కు తరలించారు....
ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్లో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నది. నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించడంతో యుద్ధ ప్రాతిపదికన పోలీసులు రంగంలో దిగారు. పలు...
మర్కజ్ మసీదులో మత సదస్సుకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలని అలా కాకుండా తమకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ హెచ్చరించారు. నేటి...
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో మంగళవారం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రేపటి నుండి 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు ఆలయ...
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు ప్రార్ధనలకు వందల సంఖ్యలో ముస్లింలు వెళ్లారు. వారంతా వివిధ మార్గాలలో తమ తమ గ్రామాలకు, పట్టణాలకు చేరుకున్నారు. ఇప్పుడు మర్కజ్ ప్రార్ధనలకు...