26.2 C
Hyderabad
May 19, 2024 19: 18 PM

Category : Slider

Slider నిజామాబాద్

ప్లీజ్: మరొక వారం రోజులు ఇళ్లలోనే ఉండాలి

Satyam NEWS
కరోనా నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జనహిత సమావేశ మందిరంలో ఆయన...
Slider కరీంనగర్

కమలాసన్ పిలుపునకు వేగంగా స్పందించిన యువత

Satyam NEWS
లాక్ డౌన్ సందర్భంగా వాలంటీర్‌గా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చిన గంటల్లోనే యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కమిషనరేట్ పరిధిలోని అన్ని చోట్ల సేవలందించేందుకు...
Slider నిజామాబాద్

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు, అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న దేవునిపల్లిలో...
Slider కడప

షేమ్ ఆన్ యు: మంత్రి సమావేశంలో లో పాత్రికేయుల పాట్లు

Satyam NEWS
పాత్రికేయులంటే కరివేపాకు లాంటి వారు. వాసనకే కానీ తినడానికి కాదు అంటున్నారు కడప జిల్లా అధికారులు. కరోనా వైరస్ నేపథ్యంలో అహర్నిశలూ ప్రజలను చైతన్య పరుస్తూ, తప్పుడు సమాచారం కాకుండా సరైన సమాచారం ఇస్తూ...
Slider ఆదిలాబాద్

రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ వ్యక్తిత్వానికి కాదు

Satyam NEWS
పదవి విరమణ చేసిన భైంసా టౌన్ ఎఎస్ఐ ఎస్.సాయన్నకు నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆయనను పూల మాల వేసి...
Slider వరంగల్

జనగామ జిల్లా వెల్దండలో మర్కజ్ కలకలం

Satyam NEWS
నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన కార్యక్రమానికి హాజరై వచ్చిన ఎండి ఖాజామియాను జనగామ పోలీసులు గుర్తించారు. దాంతో జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన అతడిని ఐసోలేషన్ కు తరలించారు....
Slider సంపాదకీయం

లాక్ డౌన్ ఉన్నా కొనసాగిన తబ్లీఘ్-ఈ-జమాత్‌ సదస్సు

Satyam NEWS
ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్‌లో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నది. నిజాముద్దీన్‌ మర్కజ్ మసీదులో మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించడంతో యుద్ధ ప్రాతిపదికన పోలీసులు రంగంలో దిగారు. పలు...
Slider గుంటూరు

మర్కజ్ ఎఫెక్ట్: గుంటూరు జిల్లాలో కర్ఫ్యూ విధింపు

Satyam NEWS
మర్కజ్ మసీదులో మత సదస్సుకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలని అలా కాకుండా తమకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ హెచ్చరించారు. నేటి...
Slider ఆధ్యాత్మికం

కోదండ రామునికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Satyam NEWS
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో మంగళవారం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రేపటి నుండి 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు ఆలయ...
Slider ప్రత్యేకం

తెలుగు రాష్ట్రాలకు మర్కజ్ మసీదు టెన్షన్

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు ప్రార్ధనలకు వందల సంఖ్యలో ముస్లింలు వెళ్లారు. వారంతా వివిధ మార్గాలలో తమ తమ గ్రామాలకు, పట్టణాలకు చేరుకున్నారు. ఇప్పుడు మర్కజ్ ప్రార్ధనలకు...