ఎలర్ట్: తెలుగు జర్నలిస్టులకు సోకిన మహమ్మారి
కరోనా మహమ్మారి తెలుగు జర్నలిస్టులకు కూడా వచ్చింది. ముంబయిలో, తమిళనాడులో కొందరు జర్నలిస్టులకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో తెలుగు జర్నలిస్టులకు రాలేదని సంతోషించాం. అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు...