కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఆదివారం రేషన్ బియ్యం, కందిపప్పు పంపిణీ చేపట్టగా జనం తెల్లవారు జాము నుంచే రేషన్ షాపుల ముందు బారులు తీరారు. దీనితో నిత్యావసర దుకాణాల ముందు ప్రజలు సోషల్...
కరోనా విస్తృతి సమయంలో విధించిన లాక్ డౌన్ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా సరిపోవు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నదంటే అన్నీ సమకూర్చినా మీ స్వేచ్ఛను హరిస్తున్నాం అంటే...
సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయల వంతున ఎపి భవన్ అధికారులు రవిశంకర్, దేవేందర్ లకు, తెలంగాణ భవన్...
ప్రపంచవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు, అందులో భాగంగా పట్టణంలోని ప్రతి ఇంటికి శానిటైజర్లు తన సొంత డబ్బుతో అందిస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్...
దూర ప్రాంతాల్లో ఉండే బంధువులు కుటుంబ సభ్యుల గురించి ప్రజలు ఎవ్వరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు, చర్యలు తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రజలకు...
కరోనా వ్యాధి వ్యాప్తి కట్టడికి సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ లో నేడు పర్యటించారు. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలంటే...
సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే ఈ సమయంలో కరోనా విస్తృతికి అడ్డుకట్ట వేసే ప్రధాన ఆయుధమని అందువల్ల అందరూ దాన్ని పాటించాలని శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన శ్రీకాళహస్తి పట్టణంలోని...
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించాడు. సీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో ఆయన చేరాడని, ఆయన మరణించిన తరువాత కరోనా వచ్చినట్లు తెలిసిందని రాష్ట్ర వైద్య...
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టిటిడి తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మూడు రోజుల పాటు జరిగిన...
బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి కొనుగోలు...