లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా అందరితో కలిసి తిరిగిన బాలివుడ్ సింగర్ కనికా కపూర్ ఆరోగ్యం విషమంగా మారింది. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్...
ప్రపంచవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా తన సొంత డబ్బుతో దాదాపు 75,000 మాస్కులు...
నిత్యావసరాలకు ప్రజలు బయటకు వచ్చిన సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సంత బజారులో యథావిధిగా సంత నిర్వహించారు. కరోనా...
ఒక సంఘటనలో వచ్చిన తీవ్ర విమర్శలు ఖమ్మం పోలీసుల పనితీరుపై ప్రభావం చూపాయా? ప్రస్తుతం ఖమ్మం రోడ్లను పరిశీలిస్తే పోలీసుల పనితీరుపై ఆ సంఘటన ఎంత ప్రభావం చూపించిందో అర్ధం అవుతున్నది. కరోనా వ్యాప్తిని...
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా చేపట్టే సహాయక చర్యల కోసం నిర్మల్ మాజీ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలెక్టర్ సహాయ నిధికి 5 లక్షలు విరాళంగా అందజేశారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు...
కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు అందరూ ప్రయత్నం చేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి కాకర్ల రాముడు కోరారు. ఈ...
అందరిని కలుపుకుని వెళతామని చెబుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే అందరిని కలుపుకుని వెళుతున్నారు. అందరూ అంటే ఎవరు? రోహ్యాంగాలు, బంగ్లాదేశీయులు. అంతే తప్ప మన దేశానికి చెందిన వారు కాదు. అయితే...
ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో విద్యార్ధులు విలువైన సమయం వృధా చేసుకోకుండా ఆన్ లైన్ లో మాక్ టెస్టులను అటెండ్ కావచ్చునని ఐఐటీ-జేఈఈ ఫోరం, నీట్ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్...
కరోనా వైరస్ బారిన పడకుండా స్వీయ గృహ నిర్బంధం విధించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి . చెన్నయ్య అన్నారు. చాలా దేశాలలో కరోనా 3వ , 4వ దశకు చేరుకోవడంతో వేలాది...
కృష్ణా జిల్లా మండల కేంద్రమైన మోపిదేవి లోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారి దేవస్థానంలో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, విస్తరిస్తున్న...