30.7 C
Hyderabad
April 29, 2024 06: 48 AM

Tag : IIT JEE

Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ ఆన్ లైన్ ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS
ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం ఆధ్వర్యంలో 2021  నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ ) ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మోక్, ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం...
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్ వేళ ఐఐటీ-జేఈఈ, నీట్ ఆన్ లైన్ మాక్ టెస్టులు

Satyam NEWS
ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో విద్యార్ధులు విలువైన సమయం వృధా చేసుకోకుండా ఆన్ లైన్ లో మాక్ టెస్టులను అటెండ్ కావచ్చునని  ఐఐటీ-జేఈఈ ఫోరం, నీట్ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్...
Slider ముఖ్యంశాలు

బివేర్: ఐఐటీ -జేఈఈ కొత్త సంస్థలను నమ్మ వద్దు

Satyam NEWS
గ్రేటర్ హైదరాబాద్ కొత్తగా పుట్టుకొస్తున్న ఐఐటీ -జేఈఈ విద్యాసంస్థల ను నమ్మ వద్దని ఐఐటీ -జే ఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ అన్నారు. ఇప్పటికే ఇలాంటి మోసపు సంస్థలు అడ్మిషన్స్ కోసం ప్రచారం...
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా ఐఐటీ-జేఈఈ ఫోరం గ్రాండ్ టెస్ట్స్ కీ

Satyam NEWS
ఐఐటీ-జేఈఈ ఫోరం, ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన  జేఈఈ మెయిన్ , అడ్వాన్స్డ్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ ని విద్యార్థుల కు ఉచితంగా అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్...
Slider ముఖ్యంశాలు

త్వరలో ఐఐటీ-జేఈఈ ఫోరం జేఈఈ (మెయిన్), అడ్వాన్స్డ్ గ్రాండ్ టెస్ట్స్

Satyam NEWS
ఐఐటీ-జేఈఈ ఫోరం ఆధ్వర్యంలో జేఈఈ (మెయిన్ ), అడ్వాన్స్డ్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ ని విద్యార్థుల కు ఉచితంగా అందజేయన్నట్లు  ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. జేఈఈ...
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా ఐఐటీ -జేఈఈ ఫోరమ్ బుక్ లెట్

Satyam NEWS
ఐఐటీ-జేఈఈ(అడ్వాన్స్డ్ ) కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్, విద్యా రంగ సలహాదారుడు కే.లలిత్ కుమార్ పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు. ఐఐటీ -జేఈఈ కి సంబంధించి 12 సంవత్సరాల అనుభవంతో...
Slider ముఖ్యంశాలు

జెఈఈ (మెయిన్) ఫలితాలలో శ్రీచైతన్య కొత్త రికార్డు

Satyam NEWS
జెఈఈ (మెయిన్) పరీక్షా ఫలితాలలో శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ అద్భుత ఫలితాలు సాధించింది. నలుగురు విద్యార్ధులు నూటికి నూరు శాతం మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. ఒక విద్యార్ధి 99.99 శాతం మార్కులు...
Slider చిత్తూరు

ఐఐటీ జేఈఈ ఫోరం ఇండియా ఎడిషన్ బుక్ లెట్

Satyam NEWS
ఐఐటీ జేఈఈ ఫోరం -ఇండియా ఎడిషన్ బుక్ లెట్ ను జనసేన తిరుపతి నియోజకవర్గం ఇంచార్జి కిరణ్ రాయల్ ఆవిష్కరించారు. 2014-2019 మధ్య కాలంలోని ఆరు సంవత్సరాల జేఈఈ(అడ్వాన్స్డ్ ) సమాచార విశ్లేషణ ఇందులో...
Slider ముఖ్యంశాలు

ఐఐటీ – జేఈఈ ఫోరమ్ బుక్ లెట్ ఆవిష్కరణ

Satyam NEWS
ఐఐటీ జేఈఈ ఫోరమ్ ఆధ్వర్యంలో  లో 2014-2019ఆరు సంవత్సరాల జేఈఈ(advanced) విశ్లేషణ సమాచార పుస్తకాన్ని ఏపీ  బీజేపీ  రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి  తిరుపతి విశ్వం విద్యా సంస్థ లో  మంగళవారం నాడు...
Slider ముఖ్యంశాలు

ఐఐటీ-జేఈఈ సమగ్ర సమాచారంపై ప్రత్యేక బుక్ లెట్

Satyam NEWS
ఐఐటీ-జేఈఈ కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్, విద్యా రంగ సలహాదారుడు కే.లలిత్ కుమార్ పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు. ఐఐటీ -జేఈఈ కి సంబంధించి 11 సంవత్సరాల అనుభవంతో ఆయన...