23.2 C
Hyderabad
May 8, 2024 02: 25 AM

Category : Slider

Slider చిత్తూరు

తిరుప‌తిలో తొలిరోజు 15 వేల ఆహార‌ పొట్లాలు పంపిణీ

Satyam NEWS
ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు టిటిడి త‌ర‌ఫున అన్నివిధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. జెఈవో పి.బ‌సంత్‌కుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తొలిరోజు శ‌నివారం 15 వేల...
Slider కడప

నిత్యావసర వస్తువులు ఇక డోర్ డెలివరీ

Satyam NEWS
ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం మూకుమ్మడిగా బయటకు రాకుండా నిత్యావసర సరుకులు ప్రతి ఇంటికి హోమ్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నామని కడప జిల్లా రాజంపేట పురపాలక సంఘం కమిషనర్ యం.రాజశేఖర్ తెలిపారు. శనివారం నాడు...
Slider ముఖ్యంశాలు

కరోనా ఎఫెక్ట్: కడసారి చూపు కూడా కరువేనా?

Satyam NEWS
జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్ పక్కన చిలుకవాడ, 4వ వార్డులో నివాసం ఉంటున్న వేముల మురళి (56) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు శుక్రవారం మధ్యాహ్నం హార్ట్ ఎటాక్ తో మరణించారు. ఆయనకు...
Slider కడప

జాతీయ రహదారి పక్కన మద్యం నిల్వ చేసిన పోలీసులు

Satyam NEWS
కడప జిల్లా నందలూరు మండల కేంద్రం కడప చెన్నయ్ నేషనల్ హైవే ప్రక్కన కన్యక చెరువు లో శుక్రవారం రాత్రి మద్యం డంప్ బయటపడింది. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో తక్షణమే అక్కడకు చేరుకుని...
Slider జాతీయం

పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాల భద్రతా సంస్థ చర్యలు

Satyam NEWS
కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాలు, ఆక్సిజన్, పారిశ్రామిక గ్యాస్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాల భద్రతా సంస్థ...
Slider కరీంనగర్

సోషల్ డిస్టెన్సింగ్ తప్పని సరిగా పాటించాలి

Satyam NEWS
లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రభుత్వం సూచించిన సమయంలో బయటకు వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్...
Slider జాతీయం

రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్పరెన్స్

Satyam NEWS
కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇటీవల విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కదలికలపై రాష్ట్ర...
Slider నిజామాబాద్

కరోనా కరోనా: వలస బతుకులకు తప్పని తిప్పలు

Satyam NEWS
అసలే పేద కుటుంబాలు ఆపై బతుకుదెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తారు. అందులో భాగంగానే వారు కొన్నేళ్ల క్రితం మద్నూర్ మండలంలోని కొడిచిర గ్రామానికి చెందిన  కుటుంబాలు కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలకి వలస...
Slider ప్రపంచం

సీక్రెట్: జపాన్ ఎందుకు నార్మల్ గానే ఉంది?

Satyam NEWS
చైనా నుంచి డైమండ్ ప్రిన్సెస్ అనే ఒక ఖరీదైన ఓడ జనవరిలో జపాన్ కు వచ్చింది. ఆ ఓడతో బాటుగా కరోనా వైరస్ కూడా జపాన్ వచ్చింది. మామూలుగా అయితే ఇప్పుడు ఇటలీ మాదిరిగా...
Slider జాతీయం

కరోనా కట్టడికి షిర్డీ సాయి ట్రస్టు విరాళం రూ.51 కోట్లు

Satyam NEWS
మహారాష్ట్రలో రోజు రోజుకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు షిర్డీ సాయి బాబా ట్రస్టు రూ.51 కోట్ల విరాళం ప్రకటించింది. కరోనా పై మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమరానికి తన వంతు సాయం...