38.2 C
Hyderabad
May 3, 2024 20: 30 PM
Slider ఆదిలాబాద్

జిల్లా కలెక్టర్ సహాయ నిధికి 5లక్షల విరాళం

Maheswarareddy

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా చేపట్టే సహాయక చర్యల కోసం నిర్మల్ మాజీ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలెక్టర్ సహాయ నిధికి 5 లక్షలు విరాళంగా అందజేశారు. 

ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ కి చెక్కును అందజేశారు. కరోనా వెైరసు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంఘీభావంగా విరాళాలు ఇచ్చిన మాజీ శాసనసభ్యుడికి జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.

Related posts

రైతులకు ధైర్యం ఇవ్వడానికే రాహుల్ సభ

Satyam NEWS

రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న విద్యుత్ వినియోగం

Satyam NEWS

రాజేంద్ర నగర్ ప్రాంతంలో మళ్లీ కనిపించిన చిరుత

Satyam NEWS

Leave a Comment