రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువుల సరఫరా
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు తక్కువ ధరకు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నార్కెట్ పల్లి పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్,...