ఇబ్రహీంపట్నం సబ్ స్టేషన్ ముట్టడించిన కోమటిరెడ్డి
పెరిగిన కరెంట్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా ఇబ్రహీంపట్నం లో కరెంట్ సబ్ స్టేషన్ వద్ద భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర...